శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 33
గురువుల యొక్క విశిష్టత.....
దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం....
ఇంద్రుడు గురువైన బృహస్పతిని అవమానిస్తే ఆయన సభను వదిలిపెట్టి వెళ్ళిపోవడం...
రాక్షసులకు గురువు ఆశీర్వాదం ఉంది...
దేవతలు ఓడిపోవడం...
ఇంద్రుడు దేవతలతో కలిసి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఉపాయము తెలుపమనటం...
త్రష్ట ప్రజాపతి కుమారుడిని గురువుగా స్వీకరించమనటం....
ఇంద్రుడు గురు అనుగ్రహంతో నారాయణ కవచం పొందటం, రాక్షసులను ఓడించటం...
ఇంద్రుడు గురుహత్య చేయటం....బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవటం...
దానిని భూమి, చెట్టు, జలములు, స్త్రీ ఈ నలుగురు పుచ్చుకోవటం...
అందుకు వారికి ఒక్కో వరం ఇవ్వటం...
No comments:
Post a Comment