Tuesday, May 7, 2013

శ్రీమద్భాగవతము - భాగము 56***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 56


పోతనగారి ఫొటో ఒక్కటీ లేదు

అందరి ఇంటికి వెళ్ళి వెన్న, నెయ్యి తినేసి ఇంటికి వచ్చే ముందు మూతి తుడుచుకుని ఆకలి అంటూ వచ్చేవారు....

*** కృష్ణుడి చోరలీల ***

ఎప్పుడూ వెన్న, నెయ్యి మాత్రమే తింటారు

** వెన్నే ఎందుకు ?? **


నిర్మలమైన మనస్సు - పాలు
మనంతట మనం దేవునికి నిర్మలమైన మనస్సుతో పురాణాలు చదివి/విని దగ్గరవ్వాలి

పాలు అగ్ని మీద పెట్టి కాచాలి.....
మన నిర్మలమైన మనస్సును భక్తి వలన ఈశ్వర కైంకర్యం చేసి వైరాగ్య భావనతో ఉండాలి....

పెరుగు అవ్వాలంటే పెరుగునే తోడుగా వెయ్యాలి....
అంటే గురువు వద్దకు వచ్చి చెప్పమని అడగాలి.....

అప్పుడు పెరుగు తోడుకుంటుంది....
గురువు చేసిన ఉపదేశం చక్కగా కుండలో పెట్టినట్టు మనస్సులో పెట్టాలి.....

పెరుగు చిలికినట్టు గురువు చెప్పిన మాటలు
మనస్సులో మననం చేస్తునట్టు తిప్పాలి...

అలా తిప్పితే వచ్చేది వెన్న - Bookish Knowledge

దాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాస్తే వచ్చేదే నెయ్యి - అదే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు

కానీ మరల నెయ్యి/వెన్నను పాలు చేయలేం...

దూడను తాగనీయకుండా మనమె పట్టేసుకుంటాం పాలు - ఎంత క్రౌర్యం

కృష్ణుడి గురించి అందరూ వచ్చి ఫిర్యాదులు చేయడం , నేరాలు చెప్పడం

కృష్ణ లీలలు - చోర లీల

ఏమి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఏమి చేయకూడదో ఎప్పుడు చేయకూడదు అనేవి ఈ లీల ద్వారా తెలుస్తుంది.....

No comments:

Post a Comment