Monday, May 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 60



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 60


నందవ్రజంలో దుర్గమ్మ మరియు కృష్ణుడు ఇద్దరూ అర్థరాత్రి పుట్టారు......

లింగాభిషేకం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ఎలా ధ్యానించాలి...?


శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది...

కృష్ణుడు మట్టి తినడం.....

"మన్ను తినంగ నేను శిశువునో....."

విశ్వరూప సందర్శనం

పరీక్షిత్తు అడుగుతాడు "నందుడు, యశోద ఏమి పుణ్యం/తపస్సు చేసారు అంత అదృష్టం పొందడానికి...? "


శుకుడు చెప్తాడు "వారు ఏమీ చెయ్యలేదు. కృష్ణుడు జన్మించబోతున్నాడని దేవతలలో తారా....ను భూలోకంలో జన్మించమంటారు"

No comments:

Post a Comment