శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 21
భీష్మాచార్యులు
ఈ భాగములో క్రింది అంశాల గురించి ప్రస్తావించారు :
- భీష్మ ప్రతిజ్ఞ
- అంబ, అంబిక, అంబాలిక
- అష్ట వసువులు
- గంగ - 8 వ వసువు
- దేవవ్రతుడు, గాంగేయుడు
- యోజనగంధి
- అంబ -> శిఖండి
- అంబిక, అంబాలికలకు సంతానం కలిగించడం
భీష్ముడిని అన్ని బాణాలతో ఎందుకు కొట్టారు.... ??
భీష్ముడు "ద్రౌపది వస్త్రాపహరణం" నాడు ద్రౌపది ప్రశ్నకు ధర్మం తెలిసి చెప్పకపోవడం వలన అన్ని బాణాలు వేసి కొట్టవలసి వచ్చింది...
కృష్ణుడు ధనస్సు పట్టనని శపథం చేయడం... భీష్ముడు కృష్ణుడి చేత పట్టిస్తానని శపథం చేసి గెలవటం...
అంపశయ్య మీద ప్రాణం వదలకుండా ఉండటం.....
No comments:
Post a Comment