శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 9 & 10
పరీక్షిత్తు పరిపాలన..
ఆవు ఏడవడం...
పరీక్షిత్తు బంగారంలోకి కలి ప్రవేశం... కలి పురుషుడు ఎలా విస్తరిస్తాడు...
పరీక్షిత్తు వేటకని వెళ్ళి దాహమేస్తే ముని ఆశ్రమానికి వెళ్ళి ముని తపస్సులో ఉండి పలుకకపొతే చచ్చిన పామును మెడలో వేయడం...
మునికుమారుడు(శృంగి)7వ రోజున ఆ రాజు తక్షకుడి చేతిలో చస్తాడని శపించటం...
పరీక్షిత్తు గంగ ఒడ్డుకు చేరి ఆత్మాహుతికి పాల్పడగా ఎందరో ఋషులు (వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, అగస్త్యాదులు) ఆ దృశ్యాన్ని చూడటానికి రావడం...
ఇంతలో శుకమహర్షి అక్కడకు వచ్చి నేను నీకు మహాభారతం చెప్తాను అనడం...
శుకుని ప్రత్యేకత : ఆవు పాలు పితికిన కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండకపోవటం..
No comments:
Post a Comment