Friday, February 15, 2013

శ్రీమద్భాగవతము - భాగము 9 & 10



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 9 & 10


పరీక్షిత్తు పరిపాలన..

ఆవు ఏడవడం...

పరీక్షిత్తు బంగారంలోకి కలి ప్రవేశం... కలి పురుషుడు ఎలా విస్తరిస్తాడు...


పరీక్షిత్తు వేటకని వెళ్ళి దాహమేస్తే ముని ఆశ్రమానికి వెళ్ళి ముని తపస్సులో ఉండి పలుకకపొతే చచ్చిన పామును మెడలో వేయడం...

మునికుమారుడు(శృంగి)7వ రోజున ఆ రాజు తక్షకుడి చేతిలో చస్తాడని శపించటం...

పరీక్షిత్తు గంగ ఒడ్డుకు చేరి ఆత్మాహుతికి పాల్పడగా ఎందరో ఋషులు (వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, అగస్త్యాదులు)  ఆ దృశ్యాన్ని చూడటానికి రావడం...

ఇంతలో శుకమహర్షి అక్కడకు వచ్చి నేను నీకు మహాభారతం చెప్తాను అనడం...

శుకుని ప్రత్యేకత : ఆవు పాలు పితికిన కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండకపోవటం..


No comments:

Post a Comment