Sunday, February 10, 2013

శ్రీమద్భాగవతము - భాగము 4



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 4

పదిమంది రాక్షసులను పుట్టించారు
అమ్మవారి గోళ్ళలోంచి దశావతారాలు వచ్చాయి....

పోతనగారి ఇంటికి సరస్వతీ అమ్మవారు గజ్జలు కట్టుకుని వచ్చి ఏడుస్తూ కనిపిస్తారు...
అప్పుడు పోతనగారు ఈ కవిత్వం(సరస్వతి అమ్మవారి స్వరూపమైన విద్యను) ఎవరికీ అమ్మను అని మాట ఇస్తారు... 

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్ముల మూలపుటమ్మ 
చాల పెద్దమ్మ సురారులమ్మ....

కైలము - ఆనందముల సమూహము
కైలాసము - ఆనందమయ ప్రదేశము

* అక్షరాభ్యాసము తరువాత పిల్లలకి నేర్పించవలసిన శారదాదేవి మీద పద్యము
* 11 సరస్వతీ దేవి మహామంత్రములు 
* అమ్మవారిని ఒక్కో రూపంగా కొలవచ్చు
ఎరుపు రంగు సరస్వతి / తెలుపు రంగు సరస్వతి

శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార........
..................................................................................
................ నిన్ను మది నెన్నడు కానగా కలుగు భారతీ...!!

No comments:

Post a Comment