శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 4పదిమంది రాక్షసులను పుట్టించారు
అమ్మవారి గోళ్ళలోంచి దశావతారాలు వచ్చాయి....
పోతనగారి ఇంటికి సరస్వతీ అమ్మవారు గజ్జలు కట్టుకుని వచ్చి ఏడుస్తూ కనిపిస్తారు...
అప్పుడు పోతనగారు ఈ కవిత్వం(సరస్వతి అమ్మవారి స్వరూపమైన విద్యను) ఎవరికీ అమ్మను అని మాట ఇస్తారు...
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్ముల మూలపుటమ్మ
చాల పెద్దమ్మ సురారులమ్మ....
కైలము - ఆనందముల సమూహము
కైలాసము - ఆనందమయ ప్రదేశము
* అక్షరాభ్యాసము తరువాత పిల్లలకి నేర్పించవలసిన శారదాదేవి మీద పద్యము
* 11 సరస్వతీ దేవి మహామంత్రములు
* అమ్మవారిని ఒక్కో రూపంగా కొలవచ్చు
ఎరుపు రంగు సరస్వతి / తెలుపు రంగు సరస్వతి
శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార........
..................................................................................
................ నిన్ను మది నెన్నడు కానగా కలుగు భారతీ...!!
No comments:
Post a Comment