శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 6ద్రౌపది అశ్వథ్థామను చూసి "ఎలా చంపబుద్ధి అయ్యింది పిల్లలని" అని అడిగి అర్జునుడితో
"అర్జునా..! ద్రోణాచార్యుని భార్య(గురుపత్ని)కి ఈ పాటికి ఈ విషయం తెలిసి ఉంటుంది.. ఆమె ఎంత దు:ఖిస్తుందో ...! ఈతడిని వదిలెయ్యి" అంటుంది
భీముడికి కోపం వస్తే కృష్ణుడు ఆపి "అతడు 'ఆతతాయి' కాబట్టి చంపు.... బ్రాహ్మణుడు కాబట్టి చంపకు" అంటారు.
గుండు గీసేస్తే బ్రాహ్మణుడు చనిపోయిన వానితో సమానం.... అతడట్లే చేస్తాడు...
No comments:
Post a Comment