Monday, February 11, 2013

శ్రీమద్భాగవతము - భాగము 5


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 5
సూతమహాముని నైమిశారణ్యమునకు వస్తే భాగవతము చెప్పమని అర్థించడం...
'భగవత్' శబ్దము యొక్క గొప్పించడం...

పోతనగారు సహజ పండితుడు..

పండా :- భక్తుడికి భగవంతుడి యొక్క నిర్హేతుకమైన కృప కలిగినటువంటి వాడు...

సత్వగుణం :- ఇంటికి తీసుకెళ్ళదు, దారి చూపిస్తుంది...

16 కళలచేత నిండియున్నాడు ఈశ్వరుడు...

జ్ఞానేంద్రియములు - 5
కర్మేందియములు - 5
అంత:కరణము  - 1
పంచభూతములు - 5
మొత్తం 16

లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది...

వామనమూర్తి కథ - వింటే ఇళ్ళల్లో జరిగిన కార్యక్రమములు సంపూర్ణంగా చేయకపోయినా చేసినంత ఫలితాన్ని ఇస్తుంది....

వ్యాసుడు చెప్పిన 22 అవతారములు

కట్టె - పృథివీ
పొగ పృథివీ వికారము
ఆకాశము నిర్వికారము

అశ్వథ్థామ కౌరవులను పాండవులు చంపుతున్నారని రాత్రిపూట వెళ్ళి ఉపపాండవులను చంపుతారు...

అర్జునుడు ఆ పని ఎవరుచేయ సమర్థులో తెలుసుకుని ఏడుస్తున్న ద్రౌపది వద్దకు వెళ్ళి "ఏడవద్దు అతడి తల పట్టుకుని ఈడ్చుకొస్తాను... నువ్వు కాలితో తన్నమంటాడు"

అర్జునుడు అతడిని చంపడానికి బయలుదేరితే అశ్వథ్థామ బ్రహ్మాస్త్రం వదులుతారు...
కానీ, అతడికి వెనక్కి తీసుకోవడం రాకపొతే కృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం వదలమంటారు..
ఇప్పుడు రెండింటిని ఉపసంహరించమంటారు...

కృష్ణ భగవానులు చంపమని చెప్పినా అతడు చంపకుండా ద్రౌపది వద్దకు తెస్తాడు...

1 comment: